MCN NEWS : కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పళ్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ గోడ పత్రికను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఈ నెల 11 వ తేదీన చిన్న జాగరం,12 వ తేదీన పెద్ద జాగjరం,13 వ తేదీన తీర్థం జరుగునని ఆలయ అధికారులు తెలిపారు.అలాగే ఈ నెల 13 వ తేదీ నుండి వచ్చే నెల 13 వ తేదీ వరకు నెల రోజులు తీర్థం జరుగనుందని చెప్పారు.కావునా భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే సత్యానందరావు సూచించారు.
జాతర మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES




