MCN NEWS : ఆదివాసుల పోరాటానికి పూర్తి మద్దతిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ప్రభుత్వం కాంట్రాక్టర్ అవినీతిని ప్రశ్నించిన ప్రజా జర్నలిస్టును హత్య చేయడం పిరికి చర్య విశాల వంతమైన దండాకారణ్యం అద్భుతం ఐన కానిజ సంపద ఆధునిక ప్రపంచానికి కొన్ని తారాలుగా అక్కడి ఆదివాసీ ప్రజాలు దూరం. మారుతున్న జీవన విధానంలో మనిషి తన ఆస్థిత్వాన్ని కొలిపుతున్న తరుణంలో తమ ఆస్తిత్వం కై ఆరాటంతో కూడిన పోరాటం ఆదివాసీ ప్రజలు వారి సంస్కృతి సప్రదాయాలను కాపుడుకోవడం కోసం వారి కానిజ సంపాదను కాపాడుకోవడం కోసం. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం. చేస్తున్న క్రమములో రాజ్యం ఎన్ని హింస ఘటనలకు పాల్పడిన ఎంతో మంది ఆదివాసీలు రాజ్యం కుట్రలో భాగంగా సమిధులు ఐన . బయట ప్రపంచానికి ఏ మాత్రం తెలీదు. రాజ్యం చెప్పిందే నమ్మే పరిస్థితి ఎరుపడింది. అలాంటి టైమ్ లో ఆదివాసుల జీవన శైలి ని వారుచేస్తున్న జలజంగల్ జామిన్ పోరాటాన్ని బయట ప్రపంచానికి తెలియజేసిన గొప్ప పాత్రికేయుడు. ముకేశ్ చేద్రశేఖర్ గారు అప్పటివరకు దండకరణ్యంలో యుద్ధం స్పష్ట త లేని సమయంలో ఆదివాసలా పోరాటాన్ని వారికీ అండగా ఉన్న మావోయిస్టు పోరాటాన్ని అలాగే. కేంద్ర సైనిక బలగల విధులను . కళ్ళకు కట్టినట్టు మైదాన ప్రాంత ప్రజలకు తెలియజీసిన వ్యక్తి.. ముకేశ్ చెంద్రశేఖర్ గారు అలాంటి. పాత్రికేయున్ని చంపడం దురుమర్గం నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజాల పాత్రికేయుడు రక్షణ లేదు.
ADD
RELATED ARTICLES




