MCN NEWS : కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఎంపీ లాడ్స్ 30 లక్షల నిధులతో ఏటు గట్టుపై నూతన రోడ్డు నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,ఎంపీ గంటి హరీశ్ మాధుర్,ఆకుల రామకృష్ణ శంకుస్థాపన చేశారు.మందపల్లి మందేశ్వర(శనీశ్వర) స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని,గ్రామస్థులకు కూడా ఈ రోడ్డు నిర్మిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మందపల్లిలో నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు,ఎంపీ హరీష్
ADD
RELATED ARTICLES




